ఇద్దరు కూతుళ్ల గొంతు కోసిన తల్లి, చిన్న కూతురు మృతి

బ్లేడుతో ఇద్దరు కూతుళ్ల గొంతు కోసిన కళావతి తన గొంతు కూడా కోసుకుంది. కుటుంబ కలహాల వల్లనే ఆమె ఈ దారుణానికి పాల్పడింది. కళావతి భర్త కృష్ణా రెడ్డి బాలానగర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల వాళ్లు ఓ ఇంటిని కూడా కట్టుకున్నారు. గృహప్రవేశానికి కళావతి ఆడ బిడ్డ రాలేదు. అయితే, ఆమె భర్త కృష్ణా రెడ్డి తనకు చెప్పకుండా ఆడబిడ్డ పంక్షన్కు వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన కళావతి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెబుతున్నారు.
More From
-
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
మూసీ తీరాన మహత్తరం -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..!












Click it and Unblock the Notifications