Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇద్దరు కూతుళ్ల గొంతు కోసిన తల్లి, చిన్న కూతురు మృతి

Hyderabad
హైదరాబాద్: ఓ తల్లి తీవ్ర ఘాతుకానికి పాల్పడింది. తన ఇద్దరు కూతుళ్ల గొంతు కోసి, తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ సంఘటనలో ఆరు నెలల చిన్న కూతురు మాధురి మరణించింది. మరో కూతురు మహేశ్వరితో పాటు తల్లి కళావతి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. ఈ సంఘనట స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

బ్లేడుతో ఇద్దరు కూతుళ్ల గొంతు కోసిన కళావతి తన గొంతు కూడా కోసుకుంది. కుటుంబ కలహాల వల్లనే ఆమె ఈ దారుణానికి పాల్పడింది. కళావతి భర్త కృష్ణా రెడ్డి బాలానగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల వాళ్లు ఓ ఇంటిని కూడా కట్టుకున్నారు. గృహప్రవేశానికి కళావతి ఆడ బిడ్డ రాలేదు. అయితే, ఆమె భర్త కృష్ణా రెడ్డి తనకు చెప్పకుండా ఆడబిడ్డ పంక్షన్‌కు వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన కళావతి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+