భార్యను కరిచిన వ్యాధిగ్రస్తుడు: భర్త మృతి, చికిత్స పొందుతున్న భార్య

అయితే ఆసుపత్రిలో ఉంటూ అతనికి సపర్యలు చేస్తున్నభార్య నాగమణిని కరిచాడు. దీంతో ఆమెకు కూడా వ్యాధి సోకినట్లుగా తెలుస్తోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ఆదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా సుబ్బారావు వ్యాధి ముదిరి చనిపోయాడు.












Click it and Unblock the Notifications