చంద్రబాబు చిన్న మెదడు చితికింది, జగన్ను తిట్టడమే పని: రోజా

కడప ఎన్నికల తర్వాత దిమ్మతిరిగి బాబుకు చిన్న మెదడు చితికిందని, రాజకీయాలను రాజకీయంగా చేస్తే బాగుంటుందని, దిగజారడం తగదని పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ను దెబ్బతీశామని ఎందుకు అంగీకరించలేదని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని అవమానించారని, హరికృష్ణను వేదిక మీద నుంచి దిగే పరిస్థితి కల్పించారని రోజా ఆరోపించారు. జగన్ను తిట్టడం మాని ప్రజలకు ఏం చేయబోతున్నారో చెబితే టీడీపీకి లాభమని ఆమె సలహా ఇచ్చారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications