తెలంగాణపై చంద్రబాబు మాట మార్చారు: బొత్స సత్యనారాయణ

అసెంబ్లీలో తమకు విశ్వాసం ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వంపై ఎవరైనా అవిశ్వాసం పెట్టుకోవచ్చన్నారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శీతాకాలపు సమావేశాలు నూటికి నూరుపాళ్లు నిర్వహిస్తామని చెప్పారు. సభాపతిని ఎన్నుకోవడానికి అత్యవసర సమావేశాలు నిర్వహించరాదని ఏమైన ఆక్షేపణ ఉందా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications