సాంకేతిక లోపంతో స్పైస్ జెట్ అత్యవసర లాండింగ్: విమానంలో ఎంపీలు?

కాగా ఈ విమానంలో 180 మంది ప్రయాణీకులు ఉన్నారు. అందరూ క్షేమంగానే ఉన్నారు. ఈ విమానంలో మన రాష్ట్రానికి చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా అధికారులు ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications