నాగం ఏక్తా దీక్షకి టిడిపి నేతలు హాజరు

కాగా జెండాలు, అజెండాలకు అతీతంగా తెలంగాణలోని రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, విద్యార్థులు అంతా ఏకమవ్వాలంటూ నాగం రెండు రోజుల నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్ష సోమవారం రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. తెలంగాణ నేతలను ఏకం చేయడమే తన లక్ష్యమని నాగం దీక్ష ప్రారంభం సందర్భంగా చెప్పారు.












Click it and Unblock the Notifications