తెలంగాణలో బస్సుయాత్ర చేస్తాం: సమైక్యాంధ్ర జెఏసి

తెలంగాణ ప్రాంతంలోని సమైక్యవాదులను దాడులు చేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్రకోసం ప్రజాప్రతినిధుల ఇళ్లముంట్టడి చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం చేస్తున్న వారు ప్రజా జీవనానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని మేము అలా చేయమని చెప్పారు. సంక్షోభం సృష్టించి ఏదో సాదిద్దామని తెలంగాణ ప్రజాప్రతినిధులు అనుకోవడం సరికాదన్నారు. చర్చలు, శాంతియుతంగానే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందన్నారు. రాజకీయాలకతీతంగా తమ బస్సుయాత్ర ఉంటుందన్నారు. కాగా వైజాగ్లో ప్రారంభమవుతున్న బస్సుయాత్రలో ఓ వైపు బూర్గుల రామకృష్ణారావు, మరోవైపు పొట్టి శ్రీరాములు ఫోటో పెట్టారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications