వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పేలుళ్లపై ముజాహిదీన్ టెర్రరిస్టులు ముందే చెప్పారా?
అరెస్టయిన మొహమ్మద్ మొబిన్ అబ్దుల్ షకూర్ అలియాస్ ఇర్ఫాన్, అయూబ్ రాజా అమీన్ షేక్ ఓ శాఖ ముంబైలోనే కాకుండా గుజరాత్లో కూడా వరుస పేలుళ్లకు ప్రయత్నిస్తోందని చెప్పారని అంటున్నారు. మారణాయుధాలు కలిగి ఉన్న ఇద్దరిని మన్ఖుర్ద్లో అరెస్టు చేశారు. అహ్మదాబాద్ పేలుళ్లు, సూరత్లో పేలుళ్ల యత్నం, ముజాహిదీన్ పంపిన మెయిల్స్ వంటి విషయాలపై ఆ ఇద్దరిని అధికారులు విచారించారు. కానీ, జరగబోయే పేలుళ్ల సమాచారాన్ని వారు గ్రహించలేకపోయారు.
Comments
English summary
As per some reports, the two Indian Mujahideen terrorists, who were nabbed by the Maharashtra ATS recently, had during interrogation, hinted at a module working to carry out serial blasts.
Story first published: Tuesday, May 29, 2012, 14:28 [IST]