జగన్ వర్గం కలిసొచ్చారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

తెలంగాణ, సమైక్యాంధ్ర అంశాలు చర్చలతోనే పరిష్కారం అవుతాయన్నారు. తాము సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు, ధర్నాలు చేస్తామని అన్నారు. అయితే ప్రజలకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాము ఆందోళనలు చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications