జగన్పై సిబిఐ దర్యాప్తుతో వాస్తవాలు వెల్లడపుతాయి: సిఎం

అధిష్టానం తెలంగాణ సమస్యకు త్వరలో పరిష్కారం చూపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పరిష్కారానికి కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. గురువారం ఢిల్లీలో ఎపి భవన్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టం అన్నారు. ఇరు ప్రాంతాల నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. తెలంగాణ ప్రాంత మంత్రుల రాజీనామాల వల్ల పాలన కొంత స్తంభించిన మాట వాస్తవమే అన్నారు.












Click it and Unblock the Notifications