జగన్పై సిబిఐ దర్యాప్తుతో వాస్తవాలు వెల్లడపుతాయి: సిఎం
అధిష్టానం తెలంగాణ సమస్యకు త్వరలో పరిష్కారం చూపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పరిష్కారానికి కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. గురువారం ఢిల్లీలో ఎపి భవన్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టం అన్నారు. ఇరు ప్రాంతాల నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. తెలంగాణ ప్రాంత మంత్రుల రాజీనామాల వల్ల పాలన కొంత స్తంభించిన మాట వాస్తవమే అన్నారు.
Comments
kiran kumar reddy telangana tirupati ys jagan chittoor కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ తిరుపతి వైయస్ జగన్ చిత్తూరు
English summary
CM Kiran Kumar Reddy said today in Chittoor district that YS Jagan's attitude will reveal in CBI probe.
Story first published: Friday, July 22, 2011, 11:42 [IST]