తెలంగాణకు నేనేమీ వ్యతిరేకం కాదు: ఆజాద్

గుల్బర్గా పర్యటనలో ఆయనతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి దానం నాగేందర్ పాల్గొన్నారు. విమానాశ్రయంలో గులాం నబీ ఆజాద్ను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ విడివిడిగా కలిశారు. పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్, రాజయ్య, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు కలుసుకున్నారు. కాగా, సోమవారంనాడు ఆజాద్ తెలంగాణకు చెందిన 12 మంది ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications