రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆస్తులు రూ. 2.49 కోట్లు

ప్రతిభా పాటిల్కు మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో రూ.39.60 లక్షల విలువ చేసే ఇల్లు ఉంది. రూ. 9.82 లక్షల విలువ చేసే 3.82 హెక్టార్లలో ఫామ్ హౌస్ ఉంది. తన తండ్రి నుంచి వారసత్వంగా లభించిన జల్గావ్లో 3.57 హెక్టార్ల వ్యవసాయ భూమి, ధూలే జిల్లాలో 20 లక్షల విలువ చేసే మరో భూమి ఉన్నాయి. ఆమెకు 31 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలున్నాయి.












Click it and Unblock the Notifications