వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆజాద్తో భేటీ, తేలని తెలంగాణ సంప్రదింపులు
తెలంగాణపై తగిన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తమకు ఉందని సమావేశానంతరం మంత్రి కె. జానారెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. పార్టీ అధిష్టానమే తమను చర్చలకు ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఎల్లుండి మరోసారి ఆజాద్తో సమావేశమవుతామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప ప్రత్యామ్నాయం లేదని తాము ఆజాద్తో చెప్పినట్లు రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు చెప్పారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వెలువడే వరకు రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై రాజీ లేదని ఆయన అన్నారు.
Comments
ghulam nabi azad telangana congress k jana reddy k keshav rao తెలంగాణ కాంగ్రెసు కె జానారెడ్డి కె కేశవరావు గులాం నబీ ఆజాద్
English summary
Congress Telangana leaders met Ghulam Nabi azad today to discuss on Telangana not concuded.
Story first published: Monday, July 25, 2011, 21:28 [IST]