2జిలో ప్రధాని, చిదంబరం: మాట మార్చిన రాజా

కాగా సోమవారం కోర్టుకు హాజరైన రాజా ప్రధానమంత్రిని, కేంద్రమంత్రి చిదంబరాన్ని 2జి స్పెక్ట్రం కేసులోకి లాగేలా మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రధాని ముందే 2జి కేటాయింపులు జరిగాయని చెప్పారు. తనపై చర్యలు తీసుకోవాల్సి వస్తే 1993 నుండి మంత్రులుగా చేసిన వారందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 2జి స్పెక్ట్రం కేటాయింపులలో ఎన్డీయే హయాంలో ఉన్న నియమాన్నే కొనసాగించామని కొత్తగా తాము ఏమీ చేయలేదాని చెప్పారు. మొత్తానికి ఈ వివాదంలోకి బిజెపి, మంత్రులను, కేంద్ర ప్రభుత్వాన్ని లాగి, ఇప్పుడు తాను ప్రధానిని, చిదంబరాన్ని లాగలేదని చెప్పడం విశేషం.
More From
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications