2జిలో ప్రధాని, చిదంబరం: మాట మార్చిన రాజా

కాగా సోమవారం కోర్టుకు హాజరైన రాజా ప్రధానమంత్రిని, కేంద్రమంత్రి చిదంబరాన్ని 2జి స్పెక్ట్రం కేసులోకి లాగేలా మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రధాని ముందే 2జి కేటాయింపులు జరిగాయని చెప్పారు. తనపై చర్యలు తీసుకోవాల్సి వస్తే 1993 నుండి మంత్రులుగా చేసిన వారందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 2జి స్పెక్ట్రం కేటాయింపులలో ఎన్డీయే హయాంలో ఉన్న నియమాన్నే కొనసాగించామని కొత్తగా తాము ఏమీ చేయలేదాని చెప్పారు. మొత్తానికి ఈ వివాదంలోకి బిజెపి, మంత్రులను, కేంద్ర ప్రభుత్వాన్ని లాగి, ఇప్పుడు తాను ప్రధానిని, చిదంబరాన్ని లాగలేదని చెప్పడం విశేషం.












Click it and Unblock the Notifications