సీమాంధ్ర ఉద్యోగులకు తెలంగాణ విద్యార్థి జెఎసి హెచ్చరిక

ఆగస్టు 5 నుంచి 11 వరకు గో టూ కాలేజీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఈ తేదీల్లో సమ్మెపై విద్యార్థులను చైతన్యపరుస్తామని వారు చెప్పారు ఈ నెల 12వ తేదీ హైదరాబాదులో బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా సైకిల్ ర్యాలీ కూడా నిర్వహిస్తామని వారు తెలిపారు. 13న ఎస్సై పరీక్షలను, 14న జూనియర్ లెక్చరర్స్ పరీక్షను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఆగస్టు 16వ తేదీన కలెక్టర్ కార్యాలయాల ముట్టడి చేపడతామని వారు చెప్పారు. 17వ తేదీ నుంచి సమ్మెకు మద్దతుగా విద్యాసంస్థలను బహిష్కరిస్తామని వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్లీ రాజీనామాలు చేయాలని కాంగ్రెసు, తెలుగుదేశం శాసనసభ్యులపై ఒత్తిడి చేయాలని కూడా తెలంగాణ విద్యార్థి సంఘాలు నిర్ణయించుకున్నాయి.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications