ఎపి అక్రమ మైనింగ్పై నోటీసులు: మైసూరారెడ్డి

కెజి బేసిన్ గ్యాస్ ధర నిర్ణయంపై కాగ్ రిపోర్ట్, అటు లాభదాయక ధర లేక ఇటు విత్తనాలు, ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ కారణంగా నిరాశానిస్పృహలతో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం, ఆత్మహత్యలకు పాల్పడడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. లోక్పాల్ బిల్ పరిధిలోకి ప్రధానిని కూడా చేర్చాలని సభ్యుల ఎంపిక పారదర్శకంగా జరగాలని పట్టుబడతామన్నారు.












Click it and Unblock the Notifications