వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎపి అక్రమ మైనింగ్పై నోటీసులు: మైసూరారెడ్డి
కెజి బేసిన్ గ్యాస్ ధర నిర్ణయంపై కాగ్ రిపోర్ట్, అటు లాభదాయక ధర లేక ఇటు విత్తనాలు, ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ కారణంగా నిరాశానిస్పృహలతో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం, ఆత్మహత్యలకు పాల్పడడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. లోక్పాల్ బిల్ పరిధిలోకి ప్రధానిని కూడా చేర్చాలని సభ్యుల ఎంపిక పారదర్శకంగా జరగాలని పట్టుబడతామన్నారు.
Comments
mysura reddy 2g spectrum chandrababu naidu మైసూరా రెడ్డి 2జి స్పెక్ట్రం చంద్రబాబు నాయుడు కెజి బేసిన్
English summary
Telugudesam Party MP Mysura Reddy said yesterday that they will give notice on AP mining in next Parliament session.
Story first published: Sunday, July 31, 2011, 10:09 [IST]