అక్రమ మైనింగ్, కృష్ణపట్నం ఓడరేవుపై నీలినీడలు

ఇనుప ఖనిజం అక్రమ రవాణా విషయంలో లోకాయుక్త ప్రత్యక్షంగా కృష్ణపట్నం ఓడరేపును తప్పు పట్టింది. ఈ ఓడరేవును హైదరాబాదుకు చెందిన సివిఆర్ గ్రూపు ప్రమోట్ చేసింది. సివిఆర్ గ్రూప్ ఫ్లాగ్షిప్ సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్. ఓడరేవు ఇపిసి కాంట్రాక్టర్ దానికే ఉంది. ఈ స్థితిలో నవయుగ సంస్థపై సిబిఐ దృష్టి సారించినట్లు సమాచారం. కంపెనీ స్ట్రక్చర్, యాజమాన్యం స్థితిగతులైప ప్రభుత్వం వాన్పిక్ నుంచి నివేదిక కోరినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications