అక్రమ మైనింగ్, కృష్ణపట్నం ఓడరేవుపై నీలినీడలు

ఇనుప ఖనిజం అక్రమ రవాణా విషయంలో లోకాయుక్త ప్రత్యక్షంగా కృష్ణపట్నం ఓడరేపును తప్పు పట్టింది. ఈ ఓడరేవును హైదరాబాదుకు చెందిన సివిఆర్ గ్రూపు ప్రమోట్ చేసింది. సివిఆర్ గ్రూప్ ఫ్లాగ్షిప్ సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్. ఓడరేవు ఇపిసి కాంట్రాక్టర్ దానికే ఉంది. ఈ స్థితిలో నవయుగ సంస్థపై సిబిఐ దృష్టి సారించినట్లు సమాచారం. కంపెనీ స్ట్రక్చర్, యాజమాన్యం స్థితిగతులైప ప్రభుత్వం వాన్పిక్ నుంచి నివేదిక కోరినట్లు తెలుస్తోంది.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications