ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్ జగన్ ఓటు

లోక్పాల్ బిల్లుపై వామపక్షాల సభ్యులతో పాటు బయటకు వెళ్లిపోయారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేసిన వైయస్ జగన్ వామపక్షాలతో కలిసి నడుస్తారా అనే సందేహం కలిగింది. దానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను ఏ పార్టీకీ మద్దతు తెలపడం లేదని, అధిక ధరలకు కేంద్ర ప్రభుత్వం జవాబుదారీ వహించాలని, అందుకే తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశానని చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications