ఈ విషయంలో ఫేస్బుక్ కంటే గూగుల్ ప్లస్ గ్రేట్

ఇక మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ అయినటువంటి ట్విట్టర్లో అదే 25మిలియన్ యూజర్లు చేరడానికి గాను 30 నెలలు పట్టిందని రీసెర్ట్ సంస్ద కామ్ స్కోర్ వెల్లిడించింది. వీటితోపాటు గూగుల్ ప్లస్లో ఎక్కువ యూజర్స్ ఉన్నదేశంగా మొదటి స్దానంలో అమెరికా ఉండగా, రెండవ స్దానంలో ఇండియా, ఆ తర్వాత కెనడా, లండన్లు ఉన్నాయి. పోయిన నెలలో గూగుల్ ప్లస్ని విశిష్ట యూజర్స్గా 6 మిలయన్ల మంది చూడగా, అదే ఇండియాలో 3.6 మిలియన్ యూజర్స్ చూడడం జరిగింది.
ఇక కెనడా, బ్రిటన్ రెండూ కూడా కేవలం 1మిలియన్ విశిష్ట యూజర్స్ని అందించగా, జర్మనీ, బ్రెజిల్ 920000, 780, 000గా ఉన్నాయి. ఈ సందర్బంలో కామ్ స్కోర్ వైస్ ప్రెసిడెంట్(ఇండస్ట్రీ ఎనాలసిస్) ఆండ్రూ లిప్స్ మ్యాన్ మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో ఇంత అభివృద్ది సాధించడం అనేది చాలా అరుదైన విషయంగా అభివర్ణించారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications