జగన్పై విచారణ, సోనియా గాంధీపై అంబటి నిప్పులు

తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, జగన్ నిర్దోషిగా బయటపడతారని, తమకు ఏ విధమైన నష్టం కూడా జరగదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అభూత కల్పనలతో జగన్పై దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ను, తమను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నార. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications