వైయస్ జగన్ ఆస్తులపై యనమల కామెంట్

2జి కుంభకోణంలో వలె రెవెన్యూ రికవరీ యాక్టు కింద జగన్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు ప్రభుత్వం హయాంలో భారీగా పన్నులు పెరిగాయన్నారు. జగన్ కేసులో వైయస్ కుట్రదారుడని సిబిఐ పేర్కన్నదని యనమల అన్నారు. జగన్ ఆస్తులపై విచారణ జరుగుతుంటే కాంగ్రెసు నేతలు కెవిపి రామచంద్రారావు రూపొందించిన పుస్తకావిష్కరణకు వెళ్లడం హాస్యాస్పదం అన్నారు.












Click it and Unblock the Notifications