కొండా సురేఖ, జయసుధ అందుకే హాజరు కాలేదు?

సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ ఓ సినిమా షూటింగ్ కారణంగా చెన్నైలో ఉందని అందుకే హాజరు కాలేదని సమాచారం. కొండా సురేఖ సైతం భేటీకి హాజరయ్యే వారుకి తాను రావడం లేదని ఫోన్ ద్వారా సమాచారం అందించారట. కాపు రామచంద్ర రెడ్డి వ్యక్తిగత పనుల కారణంగా బెంగుళూరులో ఉన్నట్టు సమాచారం. గుర్నాథ్ రెడ్డి స్వల్ప అస్వస్థత కారణంగా హాజరు కాలేదు. ఇక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బాల నాగిరెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి దాదాపు ఎప్పుడూ జగన్ భేటీలకు హాజరైన దాఖలాలు లేవు. కాబట్టి వారు హాజరు కాలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications