జగన్ ఆస్తులు ప్రకటిస్తారు: పిల్లి, భేటీలో 22 మంది

కాగా జగన్ భేటీలో 22 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన వారిలో నల్లిమిల్లి శేషారెడ్డి, బాబూరావు, పూతలపట్టు రవి, అమర్నాథ్ రెడ్డి, కుంజా సత్యవతి, చెన్నకేశవ రెడ్డి, కొర్ల భారతి, శ్రీనివాస్, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలరాజు, ప్రసాద్ రాజు, సుచరిత, శివప్రసాద్ రెడ్డి, శోభా నాగిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, రాజీనామా సమర్పించిన ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి హాజరయ్యారు.
భేటీకి ముందు శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సిగ్గుంటే మొదట పార్టీ రాజీనామాలు ఆమోదించాలన్నారు. పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ గతంలో రాజీనామా చేయగానే ఆమోదించారని ఇప్పుడు తమ రాజీనామాలు ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. తమ రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేశారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications