ఏం జరుగుతుందో నాకు తెలియాలి!: సోనియా గాంధీ

ఈ భేటీలో సోనియా తనయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాక ఆమె శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లారు. ఆమె వెళ్లిన లోటు పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెసు వారికి స్పష్టంగా కనిపించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే స్వయంగా చెప్పారు. సోనియా లేని లోటు కనిపిస్తోందని చెప్పారు. అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ఎదుర్కోవడంలో వైఫల్యమే కాకుండా సభలో ప్రతిపక్షాలను కూడా సమర్థవంతంగా అధికార పక్షం ఎదుర్కొన లేక పోయింది. దీంతో పార్టీ ప్రతిష్ట కాస్త మసకబారింది. దీన్ని పూడ్చే పనిలో సోనియా గాంధీ పడినట్లుగా కనిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్లో తెలంగాణ, వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమస్యపైనా ఆమె దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.
More From
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications