వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముఖ్యమంత్రి కిరణ్ మార్పు అవాస్తవం: బొత్స
సకల జనుల సమ్మె ప్రభావం లేదని ఎవరూ అనడం లేదని తప్పకుండా సమ్మె ప్రభావం ఉంటుందన్నారు. సమ్మె ప్రభావం లేదని ఎవరైనా అంటే అది తప్పే అవుతుందన్నారు. కేంద్రం తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తోందని ఈ సమయంలో అందరూ కేంద్రానికి సహకరించాలని కోరారు. సమ్మె వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం లోగా సమ్మె ఆగిపోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కాగా సాయంత్రం బొత్స హైదరాబాదు తిరిగి రానున్నారు.
Comments
botsa satyanarayana kiran kumar reddy congress telangana sakala janula strike బొత్స సత్యనారాయణ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు తెలంగాణ సకల జనుల సమ్మె
English summary
PCC chief Botsa Satyanarayana said today that CM Kiran Kumar Reddy change news is not true. He appealed Telangana employees to withdraw strike.
Story first published: Sunday, October 9, 2011, 16:34 [IST]