తెలంగాణ సెగ: 124 రైళ్లు రద్దు, ప్రభుత్వ బీరాలు ఉత్తవే

సికింద్రాబాద్ - కాజిపేట, సికింద్రాబాద్ - వాడి, వికారాబాద్ - పార్లీ, నడికుడి - బీబీనగర్, సికింద్రాబాద్ - ముద్ఖేడ్, విజయవాడ - కాజిపేట - బల్హార్షా, సికింద్రాబాద్ - డోన్, డోర్నకల్ - మణగూరు, నిజామాబాద్ - బోధన్, పెద్దపల్లి - జగిత్యాల, ఆదిలాబాద్ - కిన్వత్ సెక్షన్లలో రైళ్ల రాకపోకలపై రైలో రోకో ప్రభావం పడనుంది. దక్షిణ మధ్య రైల్వే మూడు రోజుల పాటు 124 ప్యాసెంజర్ రైళ్లను పూర్తిగా, 38 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తోంది. 68 రైళ్లను దారి మళ్లిస్తోంది. 19 రైళ్లను రీషెడ్యూల్ చేస్తోంది. ఎనిమిది రైళ్లను నియంత్రిస్తోంది. సికింద్రాబాద్ - లింగపల్లి, హైదరాబాద్ - లింగంపల్లి మధ్య ఎంఎంటిఎస్ రైళ్లు నడుస్తాయి. ఫలక్నుమా - సికింద్రాబాద్, హైదరాబాద్ - సికింద్రాబాద్ మధ్య ఎంఎంటిఎస్ రైళ్లు రద్దవుతున్నాయి.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications