తెలంగాణపై నిర్ణయం నేనేరుగ: రేణుకా చౌదరి

తెలంగాణపై తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రెండు ప్రాంతాల నాయకులతో తమ పార్టీ అధిష్టానం ఇప్పటికే చర్చలు జరిపిందని ఆయన సోమవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్ర్తత్యేక పరిస్థితులున్నాయని, వీటిని అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు. చర్చల ద్వారా తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకోవడానికి తమ కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సమ్మె పరిష్కారానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications