చంద్రబాబు ఆస్తులపై విచారణ జరిపించాలి: నారాయణ

తనపై వచ్చిన ఆరోపణలపై చంద్రబాబు నాయుడు తన నిజాయితీని నిరూపించుకోవాలని బిజెపి జాతీయ కార్యదర్శి డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. చంద్రబాబుపై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చిన విషయాన్ని ఆయన హైదరాబాదులో జరిగిన మీడియా సమావేశంలో గుర్తు చేశారు. కోర్టు విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. తమకు వ్యక్తులు ముఖ్యం కాదని, అవినీతి విషయంలో తమ పార్టీ ఎవరికీ మినహాయింపు ఇవ్వదని ఆయన అన్నారు. నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications