ఉద్యోగం పేరుతో ఎమ్మెల్యేలకే కిలాడీ టోకరా, అరెస్టు

నిందితులు ప్రసాద రాజు, యలమంచిలి రవి, బాలరాజు తదితర ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి తాము రాజీవ్ యువ కిరణాలు పిడిలమని మీరు డబ్బు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. అయితే చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ మేల్కొనడంతో కిలాడీలు గుట్టు బయట పడింది. మంత్రి వట్టి వసంత్ కుమార్ వెంటనే కల్పించుకొని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నిందితులకు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రాజేష్కు అగంతకులు నాలుగు నెలల క్రితమే ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. నిందితుల్లో మహిళ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications