వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి హఠాన్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Mahaboobnagar
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ శాసనసభ్యుడు రాజేశ్వర్ రెడ్డి హఠాన్మరం చెందారు. గుండెపోటుతో ఆయన అదివారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. నిద్రలోనే ఆయన పరలోకానికి చేరారు. ఆయన వయస్సు 55 ఏళ్లు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెసు అభ్యర్థి పులి వీరన్నపై విజయం సాధించారు.

మహబూబ్‌నగర్ నుంచి శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత ఆయన కాంగ్రెసు పార్టీ అనుబంధ సభ్యుడిగా చేరారు. రాజేశ్వర్ రెడ్డి మరణ వార్త విన్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హుటాహుటిన మహబూబ్‌నగర్‌కు బయలుదేరారు. ఆయన మృతికి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సంతాపం ప్రకటించారు.

English summary
Mahaboobnagar MLA Rajeswar Reddy died this morning with heart attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X