బొత్స, కిరణ్ కుమార్ రెడ్డిలపై హైకమాండ్ సీరియస్

బొత్స సత్యనారాయణ ఎంతగా చెప్పినా వారు వినలేదని తెలిసింది. ఆదివారం ఉదయం కూడా బొత్స సత్యనారాయణ వారిని ఆపేందుకు ప్రయత్నించారు. తాను ఆగేది లేదని సోమారపు సత్యనారాయణ చెప్పగా, మిగతా ఇద్దరు అందుబాటులోకి కూడా రాలేదు. దీనిపై అధిష్టానం తీవ్రంగా ప్రతిస్పందిస్తూ - తెరాస వైపు చూస్తున్న శాసనసభ్యుల వివరాలు సేకరించి, ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని సూచించినట్లు తెలుస్తోంది. కాగా, తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులను తాము కట్టడి చేయలేకపోతున్నామని, దీన్ని అధిష్టానమే చూసుకోవాలని బొత్స సత్యనారాయణ చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications