చేనేత ప్రతినిధులపై శంకరరావు వీరంగం, రసాభాస

చేనేత కార్మిక సంఘాల నేతలను ఆయన బ్రోకర్లుగా అభివర్ణించారు. తనను కలవడానికి వచ్చినప్పుడు ఆయన వారి పట్ట అమర్యాదగా ప్రవర్తిస్తూ బ్రోకర్లుగా అభివర్ణించారు. దీంతో గొడవ ప్రారంభమైంది. కార్మికులు ఆందోళనకు దిగారు. కాగా, తాను ఈ నెల 14వ తేదీన తెలంగాణపై ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని కలుస్తున్నట్లు ఆయన తెలిపారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి దీక్షా శిబిరానికి మంత్రి శంకరరావు వ్చచారు. ఆయనను అడ్డుకునేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. తాను మంత్రిగా ఇక్కడికి రాలేదని, వైద్యుడిగా వ్చచానని ఆయన చెప్పుకున్నారు. తెలంగాణ ఎంత ముఖ్యమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాణాలు కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు.
More From
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications