చేనేత ప్రతినిధులపై శంకరరావు వీరంగం, రసాభాస

చేనేత కార్మిక సంఘాల నేతలను ఆయన బ్రోకర్లుగా అభివర్ణించారు. తనను కలవడానికి వచ్చినప్పుడు ఆయన వారి పట్ట అమర్యాదగా ప్రవర్తిస్తూ బ్రోకర్లుగా అభివర్ణించారు. దీంతో గొడవ ప్రారంభమైంది. కార్మికులు ఆందోళనకు దిగారు. కాగా, తాను ఈ నెల 14వ తేదీన తెలంగాణపై ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని కలుస్తున్నట్లు ఆయన తెలిపారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి దీక్షా శిబిరానికి మంత్రి శంకరరావు వ్చచారు. ఆయనను అడ్డుకునేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. తాను మంత్రిగా ఇక్కడికి రాలేదని, వైద్యుడిగా వ్చచానని ఆయన చెప్పుకున్నారు. తెలంగాణ ఎంత ముఖ్యమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాణాలు కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications