నిట్ విద్యార్థి ఆత్మహత్య, గోదావరిలో ఏడుగురు గల్లంతు

కాగా మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరుగురు విద్యార్థులతో సహా లక్ష్మీ ప్రసన్న అనే ఉపాధ్యాయురాలు గల్లంతయ్యారు. పెరవలి మండలం కాకరపర్రు ప్రాంతంలో విహారం కోసం వెళ్లారు. స్నానం చేయడానికి గోదావరి నదిలోకి దిగిన వారు గల్లంతయ్యారు. మోహన్ అనే తొమ్మిదవ తరగతి విద్యార్థి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. గల్లంతైన మిగతా వారి కోసం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, జాలర్లు గాలిస్తున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ను ఆదేశించారు. కలెక్టర్ కూడా వెంటనే స్పందించి అధికారులను ఆదేశించారు. వీరంతా తణుకు మున్సిపల్ పాఠశాల నుండి వచ్చినట్లుగా తెలుస్తోంది.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications