ఎమ్మెల్యేల కోసం స్పీకర్ నాదెండ్ల ఎదురు చూపు

మళ్లీ సమాచారం ఇస్తామనడంతో తాను హైదరాబాద్కు వచ్చానని చెప్పారు. కానీ, తనకు మళ్లీ సమాచారం లేకపోవడంతో అక్కడికి వెళ్లలేదన్నారు. మరోవైపు గంప గోవర్ధన్ స్పీకర్ ఇంటికి వెళ్లి కలిశారు. పార్టీ మారినందున తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, టి.రాజయ్య, స్వతంత్ర ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణలకు కూడా కబురు పంపాలని అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారామ్ను స్పీకర్ మనోహర్ ఆదేశించారని సమాచారం.
More From
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications