వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వెల్లోకి దూసుకెళ్లిన ఎంపీలు రాములమ్మ, కెసిఆర్
మరోవైపు భారతీయ జనతా పార్టీ సహా మిగిలిన ప్రతిపక్షాలు ధరల పెరుగుదలపై యుపిఏ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో లోకసభలో పరస్థితి గందరగోళంగా మారింది. దీంతో స్పీకర్ మీరా కుమార్ లోకసభను రెండుసార్లు వాయిదా వేశారు. మొదటిసారి పన్నెండు గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం ప్రారంభమైన సభ మళ్లీ గందరగోళానికి దారి తీయడంతో స్పీకర్ సభను రెండు గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ కూడా రాజ్యసభను రెండు గంటలకు వాయిదా వేశారు.
Comments
k chandrasekhar rao vijayashanthi telangana congress new delhi కె చంద్రశేఖర రావు విజయశాంతి తెలంగాణ కాంగ్రెసు న్యూఢిల్లీ
English summary
TRS MPs Vijayashanthi and K Chandrasekhar Rao sat at podium and demanded for Telangana bill in parliament.
Story first published: Thursday, November 24, 2011, 12:39 [IST]