తప్పు చేశాం: గాలి బ్రదర్స్ ఆగడాలపై సదానంద

రాజకీయ, ఇతర కారణాల వల్ల గాలి సోదరులకు ఎక్కువ అధికారాలు ఇచ్చామని, అది తప్పేనని ఆయన అన్నారు. బళ్లారి జిల్లాలో బిజెపిని తుడిచిపెడతామని శ్రీరాములు చేసిన ప్రకటనను ఆయన కొట్టిపారేశారు. ముగ్గురు శానససభ్యులు జి. సోమశేఖర రెడ్డి, బి. నాగేంద్ర, హెచ్టి మృత్యుంజయ జినాగాలకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన తర్వాత సదానంద గౌడ ఆ వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని శ్రీరాములుకు మద్దతిస్తున్న ఆ ముగ్గురు శాసనసభ్యులను పార్టీ ఆదేశించింది.
పార్టీకి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు జె. శాంత, సన్నా ఫకీరప్పలపై కూడా చర్యలు తీసుకుంటామని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు ఈశ్వరప్ప చెప్పారు. శాంత శ్రీరాములు సోదరి.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications