వైయస్ దండుకున్నదెంత?: జగన్ను నిలదీసిన దూళిపాళ్ల

విద్యుత్ ఒప్పందాలు రోశయ్య విద్యుత్ మంత్రిగా ఉన్నప్పుడే జరిగాయన్నారు. ఆయన సంతకం కూడా చేశారన్నారు. ఈ ఒప్పందాల్లో రోశయ్య, జివికె, స్పెక్ట్రంలను ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదని దూళిపాళ్ల ప్రశ్నించారు. జగన్కు సదరు కంపెనీలకు ఉన్న రహస్య లావాదేవీలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ గోబెల్స్కు వారసుడు అన్నారు. గోబెల్స్ ప్రచారంలో జగన్ గిన్నిస్ రికార్డ్ సృష్టిస్తారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications