కిషన్జీ పోస్టుమార్టం రిపోర్టు, అంత్యక్రియలు పూర్తి

మరోవైపు కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని చందాపల్లిలో కిషన్జీ మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. కిషన్జీ మృతదేహానికి వరవరరావు, కిషన్జీ సోదరుడు నిప్పు పెట్టారు. ఆయనను చూడటానికి భారీ ఎత్తున ప్రజలు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి తరలి వచ్చారు. ప్రజా గాయకుడు గద్దర్, పౌర హక్కుల నేత వరవర రావు, విరసన నేత చలసాని ప్రసాద్, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ తదితరులు తరలి వచ్చారు. మధ్యాహ్నం ప్రత్యేక వాహనంలో ఆయన అంతిమయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులను భారీగా మోహరించారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications