టిడిపి నేత హత్య కేసులో ఏడుగురిపై కేసు నమోదు

వాగ్వాదం ముదిరి డ్రైవర్లు ఇనుప రాడ్లతో చిట్టి బాబును దారుణంగా కొట్టారు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు కాకిరాయి క్వారీపై దాడి చేశారు. ఫర్నీచర్కు నిప్పు పెట్టారు. జనరేటర్ ధ్వంసం చేశారు. చిట్టి బాబు మృతికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని టిడిపి డిమాండ్ చేసింది. పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని తమకు న్యాయం జరగకపోతే పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications