'దొంగలు' వ్యాఖ్యలపై మంత్రులు వర్సెస్ దూళిపాళ్ల

పిట్టంబండ లిఫ్ట్ ఇరిగేషన్పై చర్చ జరుగుతుండగా టిజి మాట్లాడుతూ రైతులు దొంగలో కాంట్రాక్టర్లు దొంగలో తేలుస్తామని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై దూళిపాళ్ల నిరసన వ్యక్తం చేశారు. రైతులు దొంగలు అన్నపదాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి మంత్రులు తాము రైతులను ఉద్దేశించి అనలేదని స్పష్టం చేశారు. దూళిపాళ్ల మాత్రం ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తూ సమావేశం నుండి వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications