కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప మృతి

మధ్యలో ఆయన బిజెపిలోకి, సమాజ్వాదీ పార్టీలోకి వెళ్లారు. అయితే, మళ్లీ కాంగ్రెసులోకి తిరిగి వచ్చారు. 2009 ఎన్నికల్లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. బంగారప్ప మృతికి కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ, గవర్నర్ భరద్వాజ్ సంతాపం ప్రకటించారు. బంగారప్ప మల్యా ఆస్పత్రిలో మూత్ర సంబంధమైన వ్యాధులకు చికిత్స పొందుతూ మరణించారు.












Click it and Unblock the Notifications