జగన్ను అరెస్టు చేస్తే సానుభూతి వస్తుంది: జెసి

జగన్ ఫీజు ధర్నా రాజకీయ లబ్ధి కోసమేనని కాంగ్రెసు పార్టీ శాసన మండలి విప్ నేత శివ రామి రెడ్డి వేరుగా అన్నారు. అర్హులైన అందరికీ కాంగ్రెసు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్న బకాయిలను కూడా చెల్లించిందన్నారు. జగన్ పోరు చేసినంద మాత్రాన విద్యార్థులు నమ్మరన్నారు. జగన్ వర్గం శాసనమండలి సభ్యులపై నాలుగైదు రోజ్లులో శాసన మండలి చైర్మన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. పూర్తి ఆధారాలు సేకరించాకే ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు.












Click it and Unblock the Notifications