ఆత్మహత్యలపై టిఆర్ఎస్కు టిడిపి రివర్స్ పంచ్

రైతుల గురించి పట్టించుకోని కెసిఆర్కు రైతుల కోసం పోరు యాత్ర చేస్తున్న చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి చంద్రబాబుపై రాళ్లు వేయిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల కోసం చంద్రబాబు చేస్తున్న పాదయాత్రతోనైనా కెసిఆర్కు బుద్ధి రావాలన్నారు. తెరాసపై టిడిపి తెలంగాణ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, టి. దేవేందర్ గౌడ్ కూడా విరుచుకుపడ్డారు. తెలంగాణ ఇవ్వబోమని ప్రధాని చేత చెప్పించింది కెసిఆరేనని మోత్కుపల్లి అన్నారు.
More From
-
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!












Click it and Unblock the Notifications