నాకు తెలిసింది చెప్పా: కెవిపి, 3గంటలపాటు విచారణ

ఎమ్మార్లో కెవిపి రామచంద్రా రావు తన సతీమణి పేరుతో విల్లా కొన్నారు. ఆ విల్లాకు సంబంధించిన పత్రాలు తీసుకొని రావాల్సిందిగా కెవిపికి సిబిఐ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఆయన అందుకు సంబంధించిన పత్రాలతో హాజరయ్యారు. ఎమ్మార్ వ్యవహారం సమయంలో కెవిపి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. దీంతో ఈ వ్యవహారంలో ఆయనకు ఏమైనా తెలుసా అన్న కోణంలో సిబిఐ ఆయనను విచారించింది. ఆయన వాంగ్మూలాన్ని సిబిఐ నమోదు చేసింది.












Click it and Unblock the Notifications