ఎమ్మార్ కేసులో బిపి ఆచార్య అరెస్టుకు సిబిఐ రెడీ?

ఎమ్మార్తో కుదిరిన ఒప్పందంలో ప్రభుత్వ వాటా తగ్గించడానికి ఆచార్యనే బాధ్యుడని సిబిఐ నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు కోనేరు ప్రసాద్, సునీల్ రెడ్డి అరెస్టయ్యారు. కుంభకోణానికి ప్రభుత్వ వ్యవహారమే కారణం కాబట్టి అందుకు సంబంధించిన అధికారులను అరెస్టు చేయక తప్పడం లేదని అంటున్నారు. సీనియర్ ఐఎఎస్ అధికారి కావడంతో ఆచార్య అరెస్టుకు కేంద్రం అనుమతులు కావాల్సి ఉంటుంది. అనుమతుల విషయంలో జాప్యం కావడం వల్లనే ఆచార్య అరెస్టులో ఆలస్యం జరుగుతోందని అంటున్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications