జగన్ వర్గం ఎమ్మెల్యేలందరిపై వేటు: కొండ్రు మురళి
ముగ్గురు శాసనసభ్యుల ఇళ్ల తలుపులకు విప్ కార్డు అతికించామని ఆయన చెప్పారు. స్పీకర్ అడిగిన ప్రశ్నలకు తాను సంతృప్తికరమైన సమాధానాలు ఇ్చచ్చానని ఆయన చెప్పారు. కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డితో ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి సోమవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి చెన్నకేశవరెడ్డి, శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. అనర్హత వేటు, భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చించినట్లు సమాచారం. కాగా, కాపు రామచంద్రా రెడ్డి తనకు విప్ అందలేదని చెబుతుండగా, ఆయన విప్ను తిరస్కరించారని కాంగ్రెసు ఎమ్మెల్యే ఒకరు స్పీకర్ ముందు సాక్ష్యం ఇచ్చారు.
Comments
English summary
Whip Kondru Murali said that all the YSR Congress president YS Jagan camp MLAs will be disqualified.
Story first published: Monday, January 30, 2012, 17:49 [IST]