సుప్రీంలో పిఎంవోకు షాక్, స్వామి పిటిషన్ స్వీకరణ

సుప్రీం తీర్పుపై సుబ్రహ్మణ్య స్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు అన్యాయంపై పోరాటం చేసే వారికి బూస్ట్ వంటిందన్నారు. కాగా 2జి కేసులో ప్రధాని కార్యాలయం పాత్రపై విచారణ జరపాలని, అధికారుల పాత్రలపై విచారణకు కేంద్రం నిర్దిష్ట పరిమితిలోగా అనుమతివ్వాలని సూచనలు చేసిన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ అత్యవసరంగా భేటీ అయింది. ఏఐసిసి అధ్యక్షురాలో సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెసు పెద్దలు భేటీ అయ్యారు. సుప్రీం వ్యాఖ్యలను సమీక్షిస్తున్నారు. కాగా రాడియా టేపులు డూప్లికేట్ అని కేంద్రం అంటోంది.












Click it and Unblock the Notifications