ఆ స్కామ్లో లగడపాటి కంపెనీ పాత్ర: కోదండరామ్

యాకూబ్ కేసు విషయంలో ఆమ్మెన్టీకి ఫిర్యాదు చేస్తామని, అంతర్జాతీయ హక్కుల సంస్థలకు కూడా వెళ్తామని ఆయన చెప్పారు. సిబిఐ విచారణ నుంచి పోలీసులు తప్పించుకోలేరని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు పదవులు తీసుకోవడం శోచనీయమని ఆయన అన్నారు. పదవులు తీసుకున్న ద్రోహులను నిలదీయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పదవులు తీసుకున్న కాంగ్రెసు నాయకులకు సన్మానాలు చేస్తే అడ్డుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఖాళీగా ఉన్న పదపులను తీసుకోవడానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షను తాకట్టు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications