రాజీనామా చేయాలి: హరికృష్ణ, మోపిదేవిపై టిడిపి ఫైర్

కాంగ్రెసులో ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మద్యం సిండికేట్లతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని అదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ అదిలాబాద్ జిల్లాలో విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంటే నియంత్రించాల్సింది పోయి సిండికేట్లతో కుమ్మక్కు కావడమేమిటన్నారు. మద్యం దోపిడీలో సిఎం వాటా ఎంతో తేల్చాలని డిమాండ్ చేశారు. దోపిడీకి పాల్పడుతున్న వారిపై సిబిఐ దాడులు మరింత తీవ్రతరం చేయాలన్నారు.












Click it and Unblock the Notifications