ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డికి భయం పట్టుకుంది: కెటిఆర్

తెలంగాణ పేరు చెప్పి కాంగ్రెసు పార్టీ నేతలు పదవులు పొందుతున్నారని టిఎన్జీవో నేత స్వామి గౌడ్ వేరుగా మహబూబ్ నగర్ జిల్లాలో ధ్వజమెత్తారు. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి మాట తప్పారని ఆరోపించారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తామన్నారు. మార్చిలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు దంపతులు గురువారం మేడారం సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్షించుకోనున్నారు.












Click it and Unblock the Notifications